Sunday, December 12, 2021

అట్ల పిండి - గుడిపాటి వెంకట చలంగారి హాస్య కథ - సేకరణః కర్లపాలెం హనుమంతరావు

 



(జెరుమీ' ననుసరించి) 

నా చిన్నతనంలో మాకు ఒక నాయనమ్మ వుండేది. ఆమె పేరు వెర్రి బామ్మ. కాని అట్లు బహు ప్రశ స్తంగా వొండేది. ఆవిడ చేస్తే ఇంత వరకు ఒక సారిగా, పాతికట్లకంటే, తక్కువ తిన్న వాడు లేడ' . మాలో ఆమెని, అందుక నే, ఆట్ల బామ్మ, అనేవాళ్లం. ఎల్లా చేసేదో, ఆపిండిలో “ఏంకలి పేదో' ఎనరికీ తెలియదు. ఒక సారి నేను మా చెల్లెలుగారి ఊరు నెళ్లుతున్నా. మా చెల్లెలు గర్భిణీ , "ఉండి అమ్మ అట్లు తినాలని వుందని ఉత్తరాలు రాస్తోంది. బామ్మ ఏం చేసిందం టే, పిండి కలిపి, ఒక పెద్ద సత్తెప్పాలలో వేసి, సిబ్బిబోర్లించి, గుడ్డ నా సినకట్టి, నన్ను ముందు తీసు కెళ్లీ మంది, మనకు తను బయలు దేరివ స్తానంది. చేబోల్లో మధ్య ఒక రోజు దిగాను. మర్నాడు తెల్ల వారి రైలుకొచ్చి, మూటా గిన్నె పెట్టుకుని, ప్లాటు ఫారం మీదనుంచున్నా. దగ్గర వున్న వాళ్లందరూ మూటలూ ట్రంకులూ మోసుకుని దూరంగా పోతున్నారు. కారణం తెలియక, ఎందుకన్నా మంచిది పోని అగా, నామూటా, గిన్నా తీసు కుసి, నేనూ 'వాళ్ల వెనకాల వెళ్ళి నుంచున్నా. వాళ్ళు నా కేసికోపంతో చూసి వెనక వొదిలిన చోటి కే వెళ్లి మళ్లీ నుచున్నారు. ఆలోచించా, ఎందు కొనన్ని ట్లా ఏడిపిస్తున్నా రని. ఒక వేళ ఈ అట్ల పిండి వాసనేమో. కాని మాయింట్లో వాళ్ళందరికి చాలా అలవాటే. అదిగాక ఆవాసన తగి లేటప్పటికి సంతోషంకూడానూ. ఈ కాస్త భాగ్యానికే ఇంత అడావిడా; ఎంతసుకుమారం అబ్బా అనుకున్నా. 


రైలంతా కిక్కిరిసివుంది. నేనెక్కిన పెట్టిలో ఆవూరివాళ్ళెవరూ ఎక్క లేదు. వాళ్ళు కని పెట్టెవున్నారు, నే నెక్కడయెక్కు. తానో చూ స్తో నే నెక్కి నచోట ఇదివర కే పదిమంది వున్నారు, చోటు లేద న్నారు. 


కాని నాతప్పాలముందుతోసి, 'వెనకాల 'నేనూ ఎక్కాను. తప్పాల పైన బల్ల మీద పెట్టి, ఇద్దరు లావాటి వాళ్ళు మధ్యయిరికి, చాలా వుక్కగా వుందండీ యీవాళ అన్నాను. రెండునిమషాలయింది ఒక ముసలాయన ఇటు అటు కదలడం మొదలు పెట్టాడు. "చాలా ఉక్కగా వుందండీ యిక్కడ" అని పెద్దటంకోటి మోసుకొని బయటికి బయి లు దేరాము. ఇంకోచోట అసలు ఒక రిమీద ఒకరునుంచున్నారండి" అన్నా ఆగ లా. రెండోలా వాటాయనకూడా లేచి వెనకాల వెళ్ళాడు. ఒక గ్ని వొదిలి ఒకరు ఉండ లేరుగాబోలు అనుకొని, హాయిగా సద్దు కున్నాము. ఇంతలో తక్కినవాళ్ళందరూ హూ, హూ" అని ముక్కులో అనడం మొదలు పెట్టారు. ఒకాయనమీద తెల్లనిబొట్టు పడ్డది, పైకి చూస్తే తప్పాల్లో పిండి కారుతోంది. బండి అంతా పరిమళం. అశాత్తుగా ఒక మాటైనా ఆడకుండా, నలుగురు లేచి బస్తాలు', టం కుబు, దింపుకుని, బయిటికి నడిచారు. మిగిలిన వాళ్లం హాయిగా కాళ్ళుజాచుకున్నాం. మిగిలిన వాళ్లల్లో ఒక బ్రాహ్మడు, శవాలుమో శే వాడిలాగున్నాడు, కుళ్ళిన పసిపిల్లశవంవాసన” అన్నాడు. ఆమాట తో అదిరిపడి, ఇంకా ముగ్గురు లేచి, ఒకళ్ళ కాళ్ళకి ఒకళ్ళు అడ్డుపడు తో, బండిలో నుంచి కిందికి దొర్లారు. రైలు కదుల్తోంది. ఆఖరికి ఆ బండికల్లా నేనూ పచ్చకోటాయినా మిగిలాము. “ఏమిటండీ ఈ కొంచానికి యింత అడావిడీ చేస్తారు. వీళ్ళు? అంతా వేషం!” అన్నాడు. ఆయనికి చాలా జలుబు చేసింది కాని రైలు బయలు దేరిన కాసేపటికల్లా, ఒక్కసారి గాలిరివ్వునకొట్టేప్పటికి, చాలా బాధపడడం మొద లు పెట్టాడు. ఆ జలుబూ గిలుబూ వొదిలిపోయింది. తరవాత స్టేషను లో కాఫీ తాగొస్తానని దిగి ఇంకో బండిలో ఎక్కేశాడు. చాలా నీచ మయిన పని చేశాడనుకున్నా. 


తరవాత, బండీ అంతానా దే. ప్రతి స్టేషనులో మనుషుల్ని హా యిగా వొక్కణ్ణి ఇటూ అటూ చూస్తే నిశ్చింతగా కూచున్న నన్నూ నాబండినీ చూసి, కళ్లుకుట్టి, ఒ రేయ్ శంకరయ్యా! కాళీ బండిరా. ఇట్లారా, అని టంకులూ, సంచులూ మోసుకొచ్చి; తలుపు తెరచి మెట్లెక్కి; ముక్కుతో ఇటూ అటూ వూది, బండి కేసీ నా మొహం కేసీ, చూసి: అమాంతం వెనకాల వాళ్ల మీద విరుచుకు పడేదీ. అందరూ అంతే, ప్రతి స్టేషను దగ్గిరా, అంతే. ఏమెరగనట్టు, అటు కేసి మొహం తిప్పేసి కూచున్నా. రయిలు కదలుతున్నా, అట్టే వుండి పోయినారుగాని, నాబండిలోమాత్రం ఎక్కలేదు. 


గిన్నె దించుకొని, హాయిగా, గోదావరి స్టేషనులో దిగాను. కూలీ మాయింటిదాకా ఒక అణాకి గిన్నె మోసుకొస్తానన్నాడు. గిన్నె నెత్తి మీద పెట్టాను. దించాడు. రానండి” అని, వెళ్లిపోయా షు. ఇదంతా చూస్తున్న ఇంకోడు ఆలోచించి, రెండణాల కొస్తానన్నాడు. గిన్నె నెత్తిని పెట్టుకున్నాడు. కష్టంతో బళ్ల దాకా నడిచాడు. దింపాడు. “నాచాత కాదండి బాబూ” అని వెళ్లాడు. పావలా యిస్తానని కేకేశా. మాట్లాడకుండా నెత్తిమీద గడ్డ తీసుకొని, వాసన చూసు కుంటూ, పోతున్నాడు. . 


ఆఖరికి అర్ధరూపాయికి బండిమాట్లాడు కోన్నాను, వాడు మాతం వొదల దలచుకోలా, అసలు గెడణాలు మమూలు, మా చెల్లెలగారింటికి ఒక నిముషం తరువాత బాబూ కేవు చాలదు. ముప్పావలా యిప్పించాలి'' అన్నాడు. కొంచెం దూరం తలాడు. 1.ఒక రూపాయి యిచ్చినాకష్టం చాలదు” అని ఆ పొడు. ఏ కష్టం? అది అతనికే తెలియాలి. ఎంతకష్టగా లేకపోతే. అంత సశ్యం - పీలుస్తాడు? సరేనన్నా, ఏం చెయ్యను. అంతకంటే, మళ్లిరూపాయి న్నర కావాలి అనపోతున్నాడు. ఇంతలో గోదావరిమీద నించి గాలి విసరింది. ఎద్దు వేపు, ఎద్దు పరుగు మొదలు పెట్టి , గుగం పసి కిరాదు. వెనక నుంచి ఏం వస్తుందను కొన్నదో. ఏమిటో బండి ఎవరి మీదనించన్నా పోతుందనుకొన్నా, కాని బండీ రాకముందే, గాలి తగల గానే ఎక్కడున్న వాళ్లు అక్కడే ఇళ్లల్లోనికి, దుకాణాల్లోకి, పక్క.. సందుల్లోకి తప్పుకున్నారు. ఇంటి దగ్గర బండి ఆగి తేనా? నలుగురు  ఎద్దుని పట్టుకున్నారు. ముక్కు లవత లికి తిప్పేసి అప్పటి కే ఆగకపోయ్వే దే? బండివాడు దూకి ఎగ్గుముక్కు కి గుడ్డకప్పేసి, సశ్యం వాసన చూపించక పో తే ఇంటిలో పనికి వెళ్లాను. - గిన్నా నేనూ, చెల్లెలూ పిల లూ పరిగెత్తుకుంటూ వొచ్చారు. అన్నయా" అనీ, మామ య్యొచ్చాడు, మామయొచ్చాడ, నీ గదిలోకి. గుమ్మం దగ్గిర అందరూ తటాలున ఆగారు, కష్టంమీద మా చెల్లెలుమాతం మొహంమీద పమిట కొంగు కప్పుకొనివచ్చి, యేడుస్తో సన్ను కావలించుకొని, ( అన్నయ్యా! యెందుకు దాస్తావు? చెప్పునాతో ". యేం ఘోరం జరి గిందో,, అంది. ఏం లేదమ్మా బొమ్మయిచ్చిన అల్లు-డి,, అన్నాను. 


బామ్మ రాత్రిక్కూ ఔరా లేదు. మూడు రోజులు చూశాం రా లేదు. ఏకదిపితే ఏ నువుతుందో అని ఆగిన్నెనీ ఆట్లా నేవుంచా.. ఆతలుపు సూత్రం గొళ్లెం వేసి, 'TVళం వేసి, శీలు చేసి, చిల్లుల్లో గుడ్డ పేలిశలూ అవీ కు క్కొ ము. ఎవరం 3 వేపుపో లేదు. నేను స్నా ను చేసి, సబ్బుతో కడుక్కు.. న్నా ; కాని ఇంకా బజార్లలో సాగాలితగలగానే మనుషులు, కలెక్టరు మోటారు ముందు.. తప్పుకు సేట్టు, తప్పుట, మాన లేదు. ఇండు రోజులు : డి మా చెల్లెలు, లుట్లఆశ వదలుకొని ఇక వూరుకో లేక ( ఈ పిండి బొమ్మ యే" చెయ్యముంది?” అని అడిగింది. 


"నేనొచ్చిందాకా, ముట్టుకోకుండా, అట్లా నే వుంచేమ ద” న్నాను. చెప్పుడ మెందుకు? దాన్నెవరు కదిలిస్తారంది. మూడు రోజులూ అయింది. పిల్లలు కొంచెం నలతగా కనపడ్డారు. ఆదుకోరు. అక్కడ క్కడ దిగులుగా చతికిలబడతారు, చంటిపిల్ల కారణం లేకుండా మారాంపట్టి యేడుపు.బామ్మకి ఉత్తరాలు రాశాం; రిప్లయి ప్రీపెయిడు "టెలిగ్రాములిచ్చాం ! 

జవాబుగా లేదు. నాలుగో రోజున నూ చెల్లెల : ది 44ఒక రూపాయి ఇచ్చి, దీన్నీ అపతలపా గేయిస్తే బొమ్మ కోప్పడు తుందా? 13, తప్పకండా కోప్పడుతుంది. ఎన్నడూ ఇంక అట్లు చే య్యదు. నవ్వదు. మాట్లాడదు. మని మొహం చూడదు. అయినా 


బ రూపాయికి ఎవడు పారేస్తాడు? వొట్టిపీనిక్కి.. పప్ రూపాయిలు తీసు కుంటాడే”, అన్నా ను. 


వాసన ఇల్లంతా వ్యాపించింది. పెద్దమ్మాయికి విరోచనాలు; అబ్బాయికి జ్వరం; చిన్న పిల్లకి పొంగు; మా చెల్లెలికి ఆరో నెలనే నెప్పులు. ఏం చెయ్యం ? ఎవరితో చెప్పకండా ఇల్లు తాళం వేసి, సత్యానికి పోయాము. 


ఇన్నాళ్ళు మా బావ వూళ్ళో లేను. మేముసతాని కెళ్లిన మర్నాడు వూళ్ళోదిగి ఇల్లు తాళం వేసుం టే మమ్మల్ని వెతుక్కుంటూ వొచ్చాను. అతని వెనకాల పెద్దగుంపు. చుట్టుపక్కల వాళ్ళ-దరూ “ఇల్లు తెరుస్తారా లేదా?లో పలనూరుకూనీల న్నా జరిగాయి. మరియాదస్తు లనుకున్నా ము. సత్యానిగొస్తే దాగుతుందా!,, అని ఒక బే అరుపులు, మునిసిపాలిటీ వారు ఇల్లుతగల పెట్టటానికి సిద్ధంగా ఉన్నారు. ఏ చెయ్యం? జబ్బు పిల్ల ల్నే సుకొని వెన కాలి కెళ్లాము." 


అగ్గ రాతి నేను మా బావా మూతులకి గుడ్డలుకట్టుకుని, ఒక సెటుబుడ్డి మీదగుమ్మరించుకుని ఆతప్పాల బుజాలమీద మోసు కుంటూ, గోదావరి వేపు బయలు దేరాం. సిద్దర్లో మనుషులు కలవరిం చారు, కేకలు పెట్టారు. తొందరగా వెళ్లి, శాషయ్య మెట్టదగ్గిర నావ తీసుకుని నీళ్ల మధ్య కుపోయి గిన్నె పాళం " గోదావరిలో పడేశాం. నీళ్ల ల్లో పిండి పారపోసి గిన్నె తెచ్చుకోవాలని బుద్ధి పుట్టింది. కాని మూత తీస్తే, లోపలినించి ఏమొస్తుందో, ఏదన్నా విషజంతువు బయలు దేరు తుందేమో అని భయమేసింది. "రెండు రోజుల్లో శేషయ్య మెట్ట గుమ్మెత్తి పోయింది, ఒక్కరూ నీళ్ళుముంచుకోరు. ఏదో చాలా వుపదవం రాబోతుదని వూళ్ళోపు కారు. రైలుబ్రిడ్జి మీద, రూల్సుకి వ్యతి ప్రేకం గా, ముప్పైమైళ్ళ వేగంతో “పోతూంది. "పెద్ద పెద్దచాపలు చచ్చి తేలు తున్నాయి. కాని ఒక్కరూ వాటి నిముట్టుకోరు. గోదావరి దా టే పిట్ట 


లు గిరగిర తిరిగి నీళ్లల్లో పడుతున్నాయి. చివరికి పడవలూ వలలూ వేసు కుని, 


గోదావరి కెలికి, గిన్నె సిపట్టి బయిటికితీశారు. యెట్టాక నుక్కున్నా 






సాహితి 


గో, ఏమో, హాయిగా నిదపోతున్న ఇంటిల్లిపాదికి ,అర్ద రాతి హటాత్తుగా మెళుకువవొచ్చింది. వూపిరిపీల వడం అసాధ్యమై తంటా లుపడ్డాం. వెంటనే లేచి లాంతర్లు వెలిగించి ఆవుపదవం ఏమిటని వెడితే, అరుగుమీద ఆగిన్నె వుంది. వెంటనే ఆగిన్నెని తీసి కెళ్ళి వూరిబయిట దూరంగా స్మశానంలో, నిలువులో తున గుంటతీసి పాతి పెట్టించాము. మర్నాటికి కలెక్టరుకీ చైర్మనికీ పెద్దమాన్ స్టరు అర్జీలు వెళ్ళాయి. వాసనకి దెయ్యాలన్నీ లేచి స్మశానంలోంచి వూళ్ళోకి బయలు దేరాయట. మునిసిపాలిటీ వారు మమ్మల్ని బలవంతం చేసి, ప్రా సిక్యూషన్ చేస్తామని బెదిరించి, ఆ గిన్నె తవ్వించారు. చివరికి ఒక మంచి సంగతి ఆలోచించాము అనంతపురంలో 'మేము ఒకరికి అయిదు వేలు బాకీ, ఆయన పేర దీన్ని బంగీ కట్టి పోస్టాఫీసుకు తీసి కెళ్ళాము. యిరవయి రూపాయిలు లంచమిస్తే నేగాని ఆగుమాస్తా బంగీ తీసుకోలా. ఆరోజు మధ్యాహ్నం నుంచి పోస్టాఫీసుకీ పక్కనున్న మునిసిపల్ ఆఫీసుక 


సెలవు, ఆసాయంతం రైలు గోదావరి స్టేషన్కి అరమైలుముందే ఆగింది మరతిప్పి నా యిజన్ కదల లేదు. చివరికి యేం చేశారో తెలియదు. వారాపతికల్లో మాత్రం యెన్నడూ లేనిది అనంత పురంలో ప్లేగు 


మొదలు పెట్టిందని చదివాము. ఆయన ఇంతవరకూ అప్పుకోసు అడ గలేదు. ఆయనకి ఆరుగురుకొడుకులూ పదిమందిమనతులూవున్నారు. 


వాళ్ళెవరూ ఇంతవరకు మాకువు త్తరం రాయ లేదు. 

***


No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...