Sunday, December 26, 2021

మన ప్రాచీన కవుల చమత్కారాలు

 


మన ప్రాచీన కవుల చమత్కారాలు 


( ఆంప- వా - 28 -08 - 1957 ) 


6 అంగములలోనే మే లుత్తమాంగమందు ను తమంబులు కన్నుల ఉర్విజనుల కట్టి కన్నులు 'లేపను టం తేకాక


ఉ తీసుఁడు కౌఁడె సద్గుణయు కిసతఁడు" కూతురుని ధృత రాష్ట్రున శివ్వడానికి నిశ్చ యించానని గాంధారపతి చెప్పగా బంధు పులు అన్న మాటలు.


‘సర్వస్య శాత్రస్య శిరఃప్రధానఆ సర్వేంద్రియాణాం నయనం ప్రధానమ్ '


అంటారు పెద్దలు. అవయవా అన్నింటా తల ఉత్తమం - సర్వేంద్రియాలలో నయనం ముఖ్యం. ఆలాటి కన్నులు లేవుగాని ధృత రాష్ట్రునికి లో టేమిటీ? ఎన్ని ఉంటే ఏంలాభం? కళ్లులేవు. బలే మంచి పెండ్లి కొడుకు అన్నారు. ఏపిల్ల అయినా, చివరికి నీ రేశిలింగం గారి చౌదస్తపు చలమమ్మకూడా ఒప్పుకోదు "పిండాడడానికి కొని గాంధారి అలా ఉంది. ఒప్పుకొంది. ణీ పెళా


గురువుగారుకోరినట్టు అర్జునుడు ద్రుపదుడై జయించి రథానికి కటి తెచ్చి గురుదక్షిణగా అప్పగించాడు. అప్పుడంటాడు ద్రోణుడు_


‘వీరెవ్వరయ్య ద్రుపదమ హారాజులె ఇట్లు కృపణులయి పట్టుబడక వీరికివలసె నె అహహ! మ హారాజ్యమడాంధి కొర సుదీ వాసెనోరో


అని 9


పిల్లవాడికి పాలకోసం ఆపుకోవాలనీ, సహాధ్యాయికజా ఆమాత్రం ఉపకారం చేయకపోతాడా అనీ ద్రోణుడు ద్రుపగుణ్ణి అర్థించాడు. అప్పుడు మహారాజైన గ్రుహ శారతమ్యం తెలుసుకోకుండా మాటాడుతున్నావు. పరమదరిద్రుడివి నువ్వు మహారాజు నేను. నాకూ నీకూ స్నేహ *మేమిటి పోశా అని తూలనాడాడు ఐ గర్వంతో, - దానికి ఈ నాడు ద్రోణుక - జనాబు చెబుతున్నాడు


ఓహో ద్రుపదమహారాజులా? వీరు? మహా రాజత్వం మాసిపోయినట్టుండే ఇంత దిని


పోయారేమిటి ఎరే, - అని హాసృసూరు అధిక్షేపించాడు.


ఏఘటంలో నేనాసరే సన్న పొర్యుని హాస్యం అంతర్నాళలకు సూది పోటు పొడిచినట్టుంటుంది. స్థూలదృష్టిలో సున్నితీ గానూ, సూక్ష్మవిచారణలో చురుకుగానూ


యామిజాల పద్మనాభస్వామి


తగిలే హాస్యం ప్రకటించడములో నన్నయ సిద్ధహస్తుడు.


విచిత్రవీర్యుడు రాజ కార్యాల ప్రసక్తి వర్ణించి సంతతి కొమోపభో గాలతో కాల క్షేపం చేయడంవల్ల షేయ రోగి అయి పోయాడు. దీనిని నన్నయ


రాజయతీ, బాధితుడయి దేవలోక సుదతీప్రియడయ్యె విచిత్రవీర్యుడున్'


అని అంటాడు. సచ్చిపోయాడని వాద్యంగా అనడు. ఐహిక శాసవాంఛతో తృప్తితీరక దేవలోకంలో ఉన్న నడతులకు ప్రియు ఉయాడంటాడు,


రాజై పట్టం గట్టళన్నాక ప్రజాక్షేమం కోసం రాజకార్యాలు పరిశీలించి పరిపాలస చేయడం నాని విధి. అది మానేసి కొను వాసుడై రోగి అయి చచ్చాడు. గారిని ఆవ ళ పూర్వకంగా సూచిస్తున్నాడు శబ్ద శాసనుడు.


ఆరి వీడి కామం తగలడా! నల విడి ఎ సాము చేశా డుం వీడు,- అనే బుద్ధి చెబుతూ అయింగా' ఇక అన భవించరా, అన్నకుండి


ఒకౌసురవన ఘట్టములో బ్రాహ్మణ వేషా లతో నివసిస్తున్నారు పాండవులు. వారున్న యింటి యజమానివంతు వచ్చింది బకాసురు ఆనాడు ఆహారం గా ఎవరో ఒకరు వెళ్ళలి తల్లి, తండ్రి, కూతురు, చిన్న కొడుకు ఇది వారికుటుంబం నేనంటే నేను అని పెద్దవాళ్ళు ముగ్గురూ ఎనించుకొంటు ఆ సందర్భంలో అవ్యక్త పరను డిన పిల్లవాడు తల్లిదండ్రులకూ, అక్క కూ కన్నీళ్ళు తుడుస్తు


దండుకుల చేత ఏన రెక్క సుఁ గిట్టి చంపి


బులుకి వత్తు మీరేశ్వ గా వలవదనుచు కలయి నూకా ర్చ తీశతొక్కు పలుకు


(వాడి ను టలుకున) వాళ్ళయేడుపు కొసరుణి దంపడానికి ఒక పోయింది చిన్న కర్రపట్టుకొని వారువెళ్ళి చంప వస్తా డట. ఏమి’లో అనుకొన్నాడు వాడు.


పాము పాము అని పెద్దవాళ్ళు గాభరా పడుతూ ఉంటే ఏదీ నేను పంపేత్తాను " అంటాడు ఆ యి దారేళ్ళ వయసువాడు, చేపాటి కర్రలో పరుగెత్తుతాడు. దూచేవారి కందరికీ వింత గానూ నవ్వుగానూ ఉంటుంది.


ఈలాటి భావాలు వెల్లడించే ఘట్టాలలో కూడా నన్నయ ఎదురు లేని వ్యాఖ్యాత గా కనబడతాడు.


జీవితములో సముద్రతరంగాలవలె రేగే బాధలు అనేకం ఉంటాయి. మనస్సుబరువెక్కి సర్వేంద్రియాలకూ సంకెల వేసినట్టు చలనం లేకుండా ఆయి బరువు తలకెత్తినట్టు ఉంటుంది. ఆ బరువును ఇట్లే దింపడానికి మందు హాస్యం. మనస్సుకి వికాసం కలిగించేది హాస్యం.


సంఘములో, నిత్య జీవితంలో తెలిసి, తెలియక వస్తున్న దురాచారాలనూ, దుష్ట బంధాలనూ రూపు మా పి విడగొట్టడానికి హాస్యం ఎంతో ఉపయోగపడుంది కాని దానిని విరివిగా ఉపయోగించి జీవితంలో చైతన్యాన్ని సమగ్రంగాకలిగించేవిధానంలో గ్రంథాలు తెలుగులో ఆటే వెలువడ లేదు. ఎక్కడో నాటా నూటా ఆయా సందర్భాలలో ఒకటి రెండు పద్యాలలో వెక్కిరిస్తున్నట్టు ము డి పెట్టి సవితప్ప హాస్యాన్ని అంగిరసముగా చేసికొని ఆవిర్భ వించిన కౌవ్యాలు లేవు.


నన్నెచోడుని కుమారసంభవములో దక్షాధ్వరధ్వంసం పట్టులో కొంత హాస్యం గోచరిస్తుంది రుద్రుని సైన్యాలు యజ్ఞవాటి కను ధ్వంసం చేసి దేవతౌబృందాన్ని చీకాకుపరచిన ఘట్టం చదువుకూ ఉంటే పకాలున నవ్వు వస్తుంది.


ప్రమథగణాలబారినుండి తప్పించుకో వాలని బ్రహ్మ తన వాహనమైన హంసను అధిరోహించబోయి భయంతో నేలమీద పడిపోయాడు. అప్పుడు హంస తామర తూడుని కఱిచి పట్టుకొన్నట్టు బ్రహ్మను పట్టుకొని పరుగెత్తిందట. వాహనంబు నెక్కి వచ్చి భయంబుళ


వడఁకి నేలఁబడ్డ వనజగర్భుఁ


గమిచికొని మరాళకము నా


కఱచికొని రయమునఁ బఱచి విష్ణువు గరుత్మంతుణ్ణి కౌగలించుకొని


దాని కాళ్లు' వేళ్లూ పట్టుకొని ఇంటికి పారి పోయా ఉంటాడు' “గరుడి నడుము మెడయు కాలును శైలును,


ఇఱికికొనుచు చక్రి వెఱచి పఱ చె కుబేరుడు సరవాహనుడు. ప్రమధగణాల


బాధ తప్పించుకొ నేందుకు ఆయన గారు పడ్డ పాటు 'తన యెక్కిన మానినిఁ దా


సనయము నెక్కంగ మఱచి యాతనిఁ


దన మ పున నిడికొని పటిచె భయం బున ధనపతి తన్నుఁ బిఱుద భూతము వాహనమైన వాడిమీద తాను కూర్చో


దానికి 


బదులు తనమీద వాణి ఎక్కించు కొని పారిపోయాడు. ప్రమధగణాలు 'ఓ అని అరుస్తున్నాయి వాడి తెలివి తేటలు చూసి. అప్పుడు యుక్తాయు కజానం ఎక్కడ వస్తుంది పాపం తన బ్రతుకేమవు తుందో అని కుబేరుడి భయం. వాడి చేష్ట మాత్రం మనకి నవ్వు పుట్టిస్తుంది. ఈలాగే ఒక్కొక్క దిక్పతి పొందిన అవస్థను కవి బీభత్సంగా వర్ణించినా అది తాత్కాలికవర్ణనలో హాస్యభంగిమ నే సూచిస్తుంది.


విరాటపర్వంలో కీచకునివల్ల


జరిగిన అవమానాన్ని సైరంధ్రి వేషంలో ఉన్న ద్రౌపది కొలువుకి వచ్చి విరటునితో మొర పెట్టుకొంటుంది. ఆసమయంలో శంకభట్టయి వున్న ధర్మరాజు 'సభలో ఇల్లాలు ఇంతసేపు మాటాడడం, ఎదిరించడం తగునా? చాలు వెళ్ళు' అంటాడు. 'సైరంధ్రి వినలేదు. కంక భట్టుకి కోపం వచ్చి, 'పలుపోకలఁ బోవుచు వి చ్చలవిడి నాట్యంబు సూపు చాడ్పున


గులసతుల గఱువ చందము దొలగక నిటునికి దగ్గు తోయజవదనా.' అని ఆక్షేపించాడు. అప్పుడు సైరంధ్రి


అన్న మాటలు చురుక్కు లే తగిన హాస్యపు


.


పోటు.


‘నాదు భల్ల భుండు నటుడింత నిక్కంబు పెద్దవారియట్ల పిన్న వారు, కొన పతులవిధమ కాకయే శెలూషి గాననంగరాదు. అంతే కాదు. జూదఱి యాలికి గఱువతనం


బెక్కడిదయ్యా'—అంటుంది. ఒక్కపంక్తిలో తిక్కన తన అసాధారణ • మైన హాస్యరేఖాచిత్రం చూపి కవిబ్రహ్మ అయాడు.


రానురాను ప్రబంధయుగం అవతరించి హస్యానికి స్థానం లేకుండా చేసుకొంది. ప్రాచీన కావ్యాలలో ఈ మాత్రమేనా హాస్యానికి తావుందిగాని తరువాతి వానిలో ఆ ప్రసంగానికే నెలవు లేదు.


శ్రీనాథుని కావ్యాలలో ప్రత్యేకించి హాస్యానికి స్థానం కనబడదుగాని చాటువులలో కొంత సున్నితమైన హాస్యం కనబడుతుంది. ముందే చెప్పాను. ఆశేప ణలో, సంస్కారపక్షంలో చెప్పిన దానిలో హాస్యానికి తావు ఉంటుందని శ్రీనాథుడు పల్నాటిని ఉద్దేశించి చెప్పిన పద్యాలలో ఆ ధోరణి కొంత కనపడుతుంది.


'రసికుడు పోవడు పల్నా డెసగంగా రంభయైన ఏకులు వడకునా


* మన ప్రాచీన


వసుధేశు డైన దున్నును కుసుమాస్త్రం డైనజొన్నకూడే కుడుచున్ దో సైడు గొంపలో పసుల త్రొక్కిడి మంచము దూడ రేణమున్ చేసిన వంటకంబు పని బాలుర కౌచము వి స్తరాకులు చూసిన గుడ్డలున్ తలకు మాసిన ముండలు వంటకుండలుకో


శాసెడు కట్టెలున్ తలప కాదు పురోహితు వింటి కృ


కృత్యముల్ పలనాడు అంటే ఆనాడు శ్రీనాథుడు తనకు కావలసే భోగాలన్నీ ఇట్టే లభించే సీమ అనుకొని వెళ్ళాడు. అవి యేవీ లేవు. చీకాకు వేసి "బీదరమీద ఆ ఉంటాడు పాపం! గరళము మ్రింగితి నంచున్ ఇలా ఏడ్చి


పురహర! గర్వింపఁబోకు పోపోవా! నీ


బిరుదింక గానవచ్చెడు మెరసెడి రేనాట జొన్న మెతుకులు


కొండవీడులో గాడిద నుద్దేశించి


అక్కడి చిల్లర కవులను నవ్వుల చేశాడు. గాడిద! నీవునుకో కవివి కావుగదా! ఇట కొండవీడు లోక పాలు


అని ఎంత గడు గాయితనం ఇది!


వెలులిం దిలపిషమున్ "మెసవితి


విశ్వస్త వడ్డింపగా' అన్నాడు


ద దేశిసంచారంలో ఒక యింట విందా


కన్నడ రగించిన సందర్భంలో- అసలే అది తెలకపిండి గుండ. దానిలో


వెలులి కలిసింది. రుచికె తే బాగానే ఉంటుందిగాని పరమశివభక్తుని


కది వెగటుగా తోచినట్టుంది. దానికి తోడు గాజులచేయి కాదు వడ్డించింది. విశ్వస్త. కవిసార్వభౌముని అవస్థ ఏమి చెప్పడం!.... తెనాలి రామకృష్ణుణి హాస్య కవి గా చెప్పుకుంటారేగాని అంతి రసవంతమైన హాస్యం ఆయన కృతులలో కన్పడదు. అమవసనికి అన్నమాట అలసని పెదనా' ఇత్యాది బాటుపద్యాలు ఎవడో కల్పించినవి గాని చరిత్రాధారాన్ని బలపరచేవి కావు. “కాదుపోదంటే పాండురంగ మాహాత ములో నిగమ శ రోశ్రీ ఖ్యా పౌరస్య సము లో బోఢ లో కొంత ఆక్షేపగర్భమైన హాస్యం స దేమో; శీలం పిల్లిశీలమనీ, చదువులు చిలకల చదువులనీ అన్నది అక్క నిగమశర్మని... అంతే.. దానికి తార్కాణగా వాడు ఆరాత్రి అందరూ నిద్రిస్తూఉంటే చేసిన అక్క


ముక్కుపుడకతో సహా నగలన్నీ ఒలిచి పట్టుకుపోయాడు. నాని ప్రవృత్తి మాత్రం హాస్యాన్ని సూచిస్తుంది. తుంటరితనానికే అది జయపతాక,


ఈ నిగమశర్మోపాఖ్యానాన్ని దృష్టిలో పెట్టుకొని కందుకూరి రుద్రయ్య నిరంకుశో పాఖ్యానం అనే నాలు గాళ్వాసాల కావ్యం వ్రాసి అక్కడక్కడ చక్కని హాస్యం సూచించాడు. నిగమశర్మ ప్రవృత్తికీ నిరం కుశుని ప్రవృత్తికీ సాజాత్యం సరిపోవడమే కాక కొన్ని గుణాలలో నిరంకుశుడు నిగమ శర్మకి ఒక మెట్టు పైన కూర్చున్నట లేడు.


వేశ్యనూత పెట్టిన చకొరగుళ్లు తృప్తిగా నిక్కి నిరంకుశుడు పోయాడు. అక్కడ ఒక లింగము కనబడ్డాది. నిరంకుశుడు ఆ లింగాన్ని చూచి నాతోడుతన్


సౌగటాలా డెదవే న వేందుకు సుమ


స్తోతవ్య జూటాంతి కా!”


అని


ధించి జూదరులలో తాను అగ్రణినని బిరుదు మాటలాడుతాడు. కొంగున మూటగట జొన్న సొగటాలు తీసి గెల్పినవాడికి ఓడిన వాడు లంజను తెచ్చి యివ్వాలని పందెం పెటి లింగం పంతుకూడా తెనే సొగటా లాడి దైవగతివల్ల తానే గెలిచాడు. గెలిచి నందుకు దేవ వేశ్య అయిన రంభను తెచ్చి యిమ్మన్నాడు. ఎంతకీ లింగం జవాబివ్పదు. దానిమీద నిరంకుశుడికి కోపంవచ్చి, తగునె పన్నిదమిక యీగతిఁ


దప్పు మౌనముఁ జాల్పఁగా దగు న నీకు ను నాకుఁ బెద్దల దండఁ బెటెదఁ జండి పై గగన కేశ! యటంచుఁ జందురు కాని పేలు


పొగడ దండయిన ర్చైనా విట


భూసురాగ్రణి దిట్టయె తన గుడ్డతీని ఈశ్వరలింగానికి చుట్టి పెద్దలదగ్గర తగపు పెడతాను రమ్మని లాగు తాడు. చక్కని తగవు. విటుని గుర్మా వాన్ని వెల్లడించే హాస్యగర్భితి మైన ఆక్షేపణ ఇది.


పొరంగు తమ్మయ్య వైజయంతీ విలాస దేవ జీవి విప్రనారాయణుని వేశ పరచుకొన్న సందర్భంలో అతి సుకుమార మైన హాస్యం సవరించాడు. దేవదేవి నిట్టూ రులలో, హొలుచూపులలో, లలో, పైట ఊపులలో తిమ్మయ్య శృంగా రానికి చేయూత గా ఇచ్చిన హాస్యం సువర్ణ లేపనంగే భానిస్తూంది.


దేవ దేవీ మధురవాణులు విప్రనారాయ


ణుని దర్శించి సమస్కరించగా, 'చందురుఁ గను నరవిందము


చందంబున మోమువంచి సంయమికులపతి డా డారామగ్రుమ


బృందము పుచక్కిని కిమ్మనకుండా పోయారు. ఆదశీ చూసి ఇతడు చాలా గొప్పవాడే అన్నాది మధుర వాణి. దేవదవి అందుకు ఒప్పుకోక “ఇటువంటయ్యలు కొరా చిటుకుమనక యుండ సందెచీకటి వేళ్ళ శా


ఘట చేటీవిటు లై క్కటకంబున తిరుగువారు కంజదళాక్షీ ! 'కడసిచూడ ఘోటక బ్రహ్మచర్యంబు పింగళోజపంబు పిల్లి శీల


మజగరోపవాస మల ఒక ధ్యానంబు


నక్క వినయ మిట్టి నయములెల్ల


అని హేళన చేసింది


- సస మాటే


అయింది. వేశ్యా స హ వాసాలు శ్రీ వైష్ణవులకు తగునా! కొమ్మా! ఆవల మమ్ములోకు లేమంటారో అని జీవదేవీ సేవకు అనుమా నించిన మహానీయుడు కాలుజార్చాడు.


“శిరసుపై పేసు పొడగన్న చేరబోయి హింస సీయకుమని చేతికిచ్చే పరిస్థితిలోకి డేకింది వజ్రపంజరనిభ మైన వాని సర్భావం లోహ మై గ్రాప మై, దృఢదారువై, తరుణవృతమై, యమై పూవై దానిలో మకరందమై పోనుపోను నీళ కంటెనూ పల్చనై కరగిపోయింది.ఒక్కడికే కాలుచాచి పరుండడానికి చాలని కుటీరం వర్షంపడిన నాటి రాత్రి దేవదేవికీ విప్ర నారాయణునికీ కూడా శరణ్యమైంది. అవు తుంది మరి


అయ్యెడ మిక్కిలి శైత్యం బియ్యడ తెమ్ము నీవు నింతీ! అని ప్రియురాలిని నోరారా, మనసారా పిల్చి దాపునకు చేర్చుకొన్నా బోడి దాసరయ్య-రంగరంగా అని రంగనాథ స్మరణమే జీవిత పరమార్థంగా ఇనపకచ్చడం కట్టుకొన్న వే వాడు నో చ్ఛిష్ట యేస విటజనో. కుటిల వేశ్యను అంటుకొని బ్రాహ్మణ్య మంటు చేశాడంటాడు తిమ్మయ్య


రానురాను హాస్యాన్ని తీవ్రంగానూ, మృదువు గానూ చెప్పకుండా రచనలో నీరుపోసి పెంచినవాడు వేమన్న - కులను తౌచాశాలను విమర్శిస్తూ దంభ వేషాలను ఆ క్షేపిస్తూ తిట్టులో నవ్వు పుట్టించినదిట వేసునయోగి


పుణ్య క్షేత్రాలకు గిం చుకున్న వారికి మంత్రిజలసుకున్న మంగలి జల మెచ్చు' - అని బోధ చేసున్నాడు..


పోయి


ణుని దర్శించి సమస్కరించగా, చందురుఁ గను నరవిందము


చందంబున మోమువంచి సంయమికులసం


క్రందనుఁ డారామగ్రుమ బృందము పడుచక్కిని కిమ్మనకుండా పోయారు. ఆదశీ చూసి


ఇతడు చాలా గొప్పవాడే అన్నాది మధుర వాణి. దేవదవి అందుకు ఒప్పుకోక ఇటువంటయ్యలు కొరా చిటుకుమక యుండ సందెచీకటి వేళ్ళ


ఘట చేటీవిటు లై క్కటకంబున తిరుగువారు కంజదళాక్షీ ! 'కడసిచూడ ఘోటక బ్రహ్మచర్యంబు పింగళోజపంబు పిల్లి శీల


మజగరోపవాస మల ఒక ధ్యానంభ నక్క వినయ మిట్టి నయము లెల్ల. అని హేళన చేసింది 'సస


అయింది. వేశ్యా సహవా సాలు శ్రీ వైష్ణవులకు తగునా! కొన్మూ! ఆప ల మమ్ములోకు లేమంటారో అని దేవదేవీ సేవకు అనుమా నించిన మహానీయుడు కాలుజార్చాడు.


శిరసుపై పేసు పొడగన్న చేరబోయి హింస సేయకుమని చేతికిచ్చే పరిస్థితిలోకి డేకింది వజ్రపంజరనీభి మైన వాని సర్భావం లోహ మై గ్రాప మై, దృఢదారువై, తరుణవృక్ష మై, ఫలప్రాయమై, పూవై దానిలో మకరందమై పోనుపోను నీళ కంటెనూ పల్చనై కరగిపోయింది.ఒక్కడికే కాలుచాచి పరుండడానికి చాలని కుటీరం వర్షంపడిన నాటిరాత్రి దేవదేవికీ విప్ర నారాయణునికీ కూడా శరణ్యమైంది. అవు తుంది మరి


అయ్యెడ మిక్కిలి శైత్యం బియ్యడ తెమ్ము నీవు నింతీ! అని ప్రియురాలిని నోరారా, మనసారా పిల్చి దాపునకు చేర్చుకొన్నాడా దాసరయ్య-రంగరంగా అని రంగనాథ స్మరణమే జీవిత పరమార్థంగా ఇనపకచ్చడం కట్టుకొన్న వె వాడు విటజనో చ్ఛిష్టమైన ఆ కుటిల వేశ్యను అంటుకొని బ్రాహ్మణ్య మంటు చేశాడంటాడు తిమ్మయ్య


రానురాను హా ప్యాన్ని తీవ్రంగానూ, మృదువు గానూ చెప్పి చెప్పకుండా రచనలో నీరుపోసి పెంచినవాడు వేమున్న కులమతౌచాశాలను విమర్శిస్తూ దంభ వేషాలను ఆ క్షేపి సూతిటులో నవ్వు


పుట్టించినదిట వేమనయోగి ----


పుణ్య క్షేత్రాలకు గించుకున్న వారికి మంత్రిజలసుకున్న మంగలి జల మెచ్చు' - అని బోధ చేసున్నాడు...


పోయి


గొడుటావు బిసుక కుండ గొంపోయిన


పాల నీదు పండ్లు రాలదన్ను' అని చివరి


చరణంలో ‘లోఖవాని నడుగ లాభంబు లేదయా?


అంటాడు......


మోక్షానికిపోతే మొస లెత్తుక పోయిం


ఉంటారు. గుహలలోకి పోయి జపం చేయ


బోతే పులి ప్రత్యక్షమై మోష్ o


యాసంగా ఇస్తుందన్నాడు వేమన్న -


'మోక్ష మేకదా కౌవలసింది జీవికి తఱచి చదవవలసే రచన వేమన శతకం.. హాస్యంకోసం ప్రాచీన కవుల గ్రంథాలు సాలీపులాక న్యాయంగా ఇంతవరకూ


స్పృశించాము.


ఇటీవలి వారిలో వారి జీవితాలకు సంబం ధించే ముచ్చటలు కొంచెం అనుకొందాము. వీరేశలింగం గారి ప్రహసనాలూ, పాను గంటివారి సాక్షి కొంచెం కరకుగానూ, అక్కడక్కడ చాదస్తంగానూ ఉన్నా హాస్యప్రధానములైన రచనలుగా దానికి ఎన్నుకోవచ్చు:


గ్రంథాలు వ్రాయకపోయినా నడిమింటి సర్వమంగ ళేశ్వర శాస్త్రులు గారు సరసంగా మాట్లా డే కవి అని ప్రసిద్ధి. చెల్లెలూ, తానూ భోగీపండుగకు ఆత వారింటికి వెళ్లారట. తెల్లవారిన తరువాత చెల్లెలు వరహాకుంచెతో నగలు తోముకుం టూంది. శాస్త్రి గారి వదిన గారు ఆ మెను చూచి 'వ ది నే! పందివా? ఏదుపందివాళి అడివిపందివా' అని అడిగిందట. శాస్త్రిగా గారి చెల్లెలు కొంచెం బొద్దుగా ఉంటుంది. అందుకు ఆవిడ హాస్యమాడింది. అక్కడికి కులందోము పుడక కోసం వచ్చిన శాస్త్రులు ఏదుపందివో అడివిపందివో తెలియదుగాని మొత్తంమీద పందివే అన్నా రట. చటుక్కున వదినె గారు లోపలికి పోయారట. వరహాకుంటే ఏపందిరోమంతో కట్టారనే ప్రశ్న చమత్కరించబోయి నది చె గారు పొందిన జవాబిది.


శాస్త్రులుగారు వామనావతారం. వడ్డన బంతి జరిగింది. ఆకుకొసను కందకూర వడిం చారు--వదిన గారు - తె లి సీ. కందకూరంటే శాస్త్రులుగారికి మహాప్రీతి. చూస్తూ కూర్చు న్నారు. అప్పుడు వదిన గారు 'ఏమిటి మరిది గారు అలా కూర్చున్నారు? ఆ కందకా అని అడిగారట. 'ఔను వదినే! ఆ కందకే” అన్నారట. సరేలెండని మళ్ళీ ఇంత కూర తెచ్చి అందేట్టు చేశారట ఆమె. శాస్త్రులుగారు జగన్నాధస్వామి దర్శనానికి పూరీ క్షేత్రానికి వెళ్ళారు. స్వయంపాకం చేసుకొని మత్తాకుల వి సరిలో భోజనం చేస్తు రు. ఆ సమయంలో పెద్దపండా వచ్చి


'ఏమిటి శాస్త్రులుగారూ! అన్నీ తెలిసిన పెద్దలు తమరు. ఏంత అఘాయిత్యప్పని చేస్తున్నారు? మా అవతారం పండుకొనే మఱ్ఱాకును ఉచ్ఛిష్టం చేశేసేరా?' అని ఆక్షే పించాడు. చటుక్కున శాస్త్రులుగారు 'భయపడకండి. మీకంటే నేనుచేసే దానిలో విచారించవలసేది లేదు. నేను మీ అవతారం పాన్పును ఉచ్ఛిష్టంచేశానేకాని మీరు అవ తారాలకు అవతారాలనేమింగేసు రుగా' అన్నారు నదురు బెదురూ లేకుండా. ఆ దెబ్బతో పెద్దపండా తలదిమ్మంది. మరి కంటిచూపులేదు. ఏవ్యం అయిపోయాడు.


ఈ శాస్త్రులుగారు వ్రాసిన జే సమాస కుసుమావళి. సంస స్కృ ఏమాత్రం చదివిస తెలుగు వారికీ అది పరిచి దానిలో విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ శాస్త్రులుగారు సహజహాస్యప్రియత్వమును


చమత్కారంగా వెలిబుచ్చారు. ‘భూనాయకం నా ధవనాయకం బా


భజ భువం వా ధనమేతి లోళ తద్విఘ్న నాథం న భజామి కింతు సహస్రశస్తం ప్రణమామి నిత్యమ్' లోకంలో భూనాయకుణ్ణిగాని, ధన నాయకుణ్ణిగాని భజిస్తే భూమిని గాని, ధన ముసుగాని పొందుతాడు. అందువల్ల విఘ్న నాధుణ్ణి "నేను భజించను. వేయి విధాలా వానికి మొక్కులు మాత్రం చెల్లించు కొంటాను అంటారు శాస్త్రులుగారు. విఘ్ను నాయకుణ్ణి సేవిస్తే విఘ్నాలు వస్తాయని చమత్కృతి.


అడిదం సూరకవికూడా ఈ ధోరణి కణ వాడే అని అంటారు.


ఒకనాడు నూరకవి గారి భార్య భర్తన చూసి 'ఏమండీ! అవునండీ మన అబ్బాయి


మీద ఓపద్యం చెప్పరండీ అని అడిగింది. వెంటనే చెప్పాడు సూరకవి.


‘బాబా బూచులలో పల


బాచన్నే పెద్దబూచి భావింపంగన్ బూచం బూచంటే రా| రా వెఱతురు


బాచన్నను చూచి పట్టపగలే నెఱతుర్ అని చదివాడు.


(బాచన్న ఆ నేది ముద్దు పేరు. ఈ బాచ స్నే శుద్ధాంధ్ర రామాయ ణ • వ్రాసిన బాల భాస్కరుడు.)


కొడుకు అంత చక్క من నీవాడట. రఘువంశాది కావ్యాలకు వ్యాఖ్యా సంవ్రాసి ఆసేతుశీతాచలం పేరు పొందిన ప్రతిభాశాలిమల్లి నాథసూరిని ఒక నాడు భార్య


రచయితలు: *


'అవునండీ! నామీద ఒక శ్లోకం చెప్పరూ.' అని అడగగా వెంట నే 'ఇదుగో చెబు తున్నాను విను.” అని


'తింత్రిణీదళ విశాలలోచనా నింబపల్లవ సమానకుంతలా మేరుమందర సమానమధ్య రూ మల్లి వాథగృహిణీ విరాజతే '


అని చదివాడట.


చింతాకులవలె వెడల్పయిన కళ్ళు వేప చిగుళ్లకు పొటి వచ్చేకుదులు, మేరు ముందర పర్వతాలను పోలిన నడుము కలదై మల్లి నాధుని యిల్లాలు విరాజిల్లుతూంది. యిల్లాలు ఇది విని ఎల్లా సహించిందో గాని యీరోజులో 'జుల్లో అయితే ?. (1)


ప్రస్తావికంగా చెప్పినదే అయినా తిరుపతి వెంకటక వులలో ఒక రైన తిరుపతిశాస్త్రి గారు చెప్పిన యీ పద్యం ఎంతో గంభీరమైప


అర్థాన్ని చెబుతూ పక్కున నవ్విస్తుంది.


"మును సౌగంధిక పుష్పమున్ గొనగ భీముండే డైరం బోపు త్రో పను సాక్షాత్కృతిచేసి ఖడ్గమృగమున్ వారింపగా సంజనా


తనయుం డెక్టుడు పేర్మి నిచ్చిన పదార్థంచే న యీపయీస్


జసువా డార్జనసేయు వెంకటకవి ! సారస్య మట్లుండుటన్


ఈ పయిని లోకంలో సారస్యమునుబట్టి ఆర్జనకుపోతే వచ్చేది వెండ్రుకలే అనే భావాన్ని శాస్త్రులుగారు ఇంత గంభీర ధ్వనితో చెప్పారు.


చాలా శ్రమపడి హాస్యరసం పోషించి వ్రాయాలనే సదుద్దేశం గల ప్రతిభావంతు ఆలాటి గ్రంథాలు చాలా యేమిటి వేళ్ళమీద చెప్పాలన్నా అటే లేవు.


కూచిమంచి జగ్గకవి చంద్రరేఖావిలాపం తిట్టుక విత్వం గా ఉంది. పొందిన అందులో పేరు బాగా నే హాస్యం లేకపోలేదు. కాని దానిని ప్రమాణగ్రంథం గా పండితులు అంగీకరించినట్టు కప్పట్టగు ఏమైనా హాస్యం ప్రధాన రసంగా ఉద్భవిల్లవలసే కథావస్తు వును తీసుకొని కావ్యాలు ప్రత్యేకం అది మాటలతో కాదు.


వ్రాయవలసే అవసరం ఎంతైనా ఉంది. అయేపనిమాత్రం కాదు. 

--- 


No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...